Sunday, 16 August 2026
  • Home  
  • అరకు: రాయగడ డివిజన్ నుండి విశాఖకు బదిలీ చేయాలని వినతి
- అల్లూరి సీతారామరాజు

అరకు: రాయగడ డివిజన్ నుండి విశాఖకు బదిలీ చేయాలని వినతి

ఈస్ట్ కోస్ట్ జోన్ లోని రాయగడ డివిజన్ని లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైల్వే ఉద్యోగులను సౌత్ ఈస్ట్ జోన్ లోని విశాఖ డివిజన్‌కు బదిలీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అరకులోయకు వచ్చిన అరకు ఎంపీ డా. గుమ్మా తనూజారాణి ని కలిసి వినతిపత్రం అందజేశారు. డీపీఆర్‌లో డివిజన్ ఎంపిక అవకాశం ఉన్నప్పటికీ, డివిజన్ మార్పు సమయంలో ఉద్యోగుల అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. వివిధ శాఖల్లో సుమారు 3,000 మంది ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు.

ఈస్ట్ కోస్ట్ జోన్ లోని రాయగడ డివిజన్ని లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైల్వే ఉద్యోగులను సౌత్ ఈస్ట్ జోన్ లోని విశాఖ డివిజన్‌కు బదిలీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అరకులోయకు వచ్చిన అరకు ఎంపీ డా. గుమ్మా తనూజారాణి ని కలిసి వినతిపత్రం అందజేశారు. డీపీఆర్‌లో డివిజన్ ఎంపిక అవకాశం ఉన్నప్పటికీ, డివిజన్ మార్పు సమయంలో ఉద్యోగుల అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. వివిధ శాఖల్లో సుమారు 3,000 మంది ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.