పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని రిటైర్డ్ మునిసిపల్ కమిషనర్ గుత్తా కృష్ణయ్య ఇందుపూర్ ప్రాంతంలో సుమారు 12 వేల మొక్కలను నాటించారు. పచ్చదనాన్ని పెంపొందించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నాటిన మొక్కలను నిరంతరం సంరక్షించాలని స్థానికులను కోరారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, దాని పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. గుత్తా కృష్ణయ్య సేవలను గ్రామస్థులు అభినందించారు.

హిందుపూర్లో 6 వేల మొక్కలు నాటిన రిటైర్డ్ కమిషనర్ గుత్తా కృష్ణయ్య
పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని రిటైర్డ్ మునిసిపల్ కమిషనర్ గుత్తా కృష్ణయ్య ఇందుపూర్ ప్రాంతంలో సుమారు 12 వేల మొక్కలను నాటించారు. పచ్చదనాన్ని పెంపొందించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నాటిన మొక్కలను నిరంతరం సంరక్షించాలని స్థానికులను కోరారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, దాని పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. గుత్తా కృష్ణయ్య సేవలను గ్రామస్థులు అభినందించారు.

