కొత్తగూడెం :జులై 30:(పున్నమి న్యూస్ ):
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విపత్తు నిర్వహణ అధికారులతో గురువారం టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు.రెండురోజులు భారీ, అతి భారీవర్షాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించినట్లు చెప్పారు.భారీవర్షాలు కురిసే జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్లని ఆదేశించారు.హైద్రాబాద్ లో ట్రాఫిక్, విద్యుత్ నీటిసరఫరాకి అంతరాయం లేకుండా చూడాలని, HYDRA,GHMC, ట్రాఫిక్ పోలీస్ సమన్వయంతో పనిచెయ్యాలని అన్నారు.

వర్షపాతం ఎక్కువగా వున్నా జిల్లాలపై పొంగులేటి దృష్టి
కొత్తగూడెం :జులై 30:(పున్నమి న్యూస్ ): మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విపత్తు నిర్వహణ అధికారులతో గురువారం టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు.రెండురోజులు భారీ, అతి భారీవర్షాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించినట్లు చెప్పారు.భారీవర్షాలు కురిసే జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్లని ఆదేశించారు.హైద్రాబాద్ లో ట్రాఫిక్, విద్యుత్ నీటిసరఫరాకి అంతరాయం లేకుండా చూడాలని, HYDRA,GHMC, ట్రాఫిక్ పోలీస్ సమన్వయంతో పనిచెయ్యాలని అన్నారు.

