Tuesday, 28 July 2026
  • Home  
  • వెంకటరావుపల్లి పాఠశాలలో రిటైర్డ్ పీఈటీ తబితకు ఘన సన్మానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంకటరావుపల్లి పాఠశాలలో రిటైర్డ్ పీఈటీ తబితకు ఘన సన్మానం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని వెంకటరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తున్న ఎం. తబితను ఘనంగా సన్మానించారు. మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయులు చల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆమెను శాలువా, పూలహారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యా రంగంలో పాఠశాలను అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని వెంకటరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తున్న ఎం. తబితను ఘనంగా సన్మానించారు. మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయులు చల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆమెను శాలువా, పూలహారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యా రంగంలో పాఠశాలను అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.