ప్రజా నాయకయుడు, సీపీఎం రాష్ట్ర నేత
అమరజీవి కాసాని ఐలయ్య
స్థూప ప్రతిష్ఠ కార్యక్రమం
📅 తేదీ: 31 మే 2026
🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 స్థలం: సుజాతనగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఈ సందర్భంగా 31 మే 2026 రోజున కాసాని స్థూపం నుండి దుర్గ కన్వెన్షన్ హాల్ వరకు భారీ ప్రదర్శన (ర్యాలీ) నిర్వహించబడును.
ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. �

భద్రాద్రి కొత్తగూడెం సీపీఎంపార్టీ రాష్ట్ర ప్రజానాయకుడు అమరజీవి కాసాని ఐలయ్య
ప్రజా నాయకయుడు, సీపీఎం రాష్ట్ర నేత అమరజీవి కాసాని ఐలయ్య స్థూప ప్రతిష్ఠ కార్యక్రమం 📅 తేదీ: 31 మే 2026 🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు 📍 స్థలం: సుజాతనగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ సందర్భంగా 31 మే 2026 రోజున కాసాని స్థూపం నుండి దుర్గ కన్వెన్షన్ హాల్ వరకు భారీ ప్రదర్శన (ర్యాలీ) నిర్వహించబడును. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. �

