*అవార్డు గ్రహీతకు అభినందనలు*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 31/03/2026*
🌷మాగ్నెట్ విద్యాసంస్థల అధినేత ఎండి .వాజిద్ పాషా గారిని
వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ (WHRPC)
దేశ రాజధాని న్యూఢిల్లీ నందు WHRPC న్యూయార్క్ సంస్థ నుండి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు .అదేవిధంగా యాక్టివ్ మెంబర్ గా ఎన్నుకోబడినారు, ఈ సందర్భంగా వారిని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ ,జిల్లా శాఖ, రాష్ట్ర బాధ్యులు నర్సింలు, విజయకుమార్ ,అమీర్ పాష అభినందించారు


