ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 11: ఏర్పేడు మండలలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రగతి, క్రై సంస్థ , ఏర్పాటుచేసిన స్టెమ్ సెంటర్ సందర్శన నిరవహించారు. విద్యార్థులతో ప్రగతి సంస్థ డైరెక్టర్ కె వి రమణ ముఖాముఖి మాట్లాడుతూ.. స్టేమ్ సెంటర్ యొక్క ఉపయోగాలను అడిగి తెలుసుకుంటూ, స్టెమ్ సెంటర్ ఎలా ఉపయోగపడుతుందని అడుగుతూ పరీక్షల సమయం కనుక బాగా చదువుకొని, పరీక్షలు బాగా రాయలని, ప్రశాంతంగా అరగంట ముందు పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలని పిల్లలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్షల పరికరాలను ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బందితో కలిసి, విద్యార్థులకు అందించడంతో ప్రగతి సంస్థ ఏర్పేడు మండల కోఆర్డినేటర్ శిరీష మాట్లాడుతూ….ప్రగతి సంస్థ ఏర్పేడు జడ్పీహెచ్ఎస్ కి స్టెమ్ సెంటర్ ఇవ్వడం పేద విద్యార్థులందరికీ కూడా,ఇది మరింత ఉపయోగపడి విద్యార్థుల యొక్క మెరుగైన జ్ఞాన సంపదకు ఎంతో ఉపయోగపడుతుందని తద్వారా ఇంటర్ విద్యార్థులు సాంకేతికపరమైనటువంటి గ్రూపులలో ఉత్తీర్ణత సాధిస్తున్నారని ప్రగతి సంస్థ డైరెక్టర్ రమణకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముని లక్ష్మీ మాట్లాడుతూ.. సైన్స్ విద్యార్థుల శాతం పెరగడానికి కారణం ప్రధానంగా స్టెమ్ సెంటర్ అని పాఠశాలలో విద్యార్థులకు బోధించడానికి డైరెక్ట్ గా స్టెమ్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులకు బోధిస్తున్నామని ఇంతటి సహకారం అందించినటువంటి ప్రగతి స్టెమ్ సంస్థకు సన్ టీవీ వారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ప్రగతి సిబ్బంది, పిల్లలు పాల్గొనడం జరిగింది.

పదవ తగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీచేసిన ప్రగతి స్వచ్చంద సంస్థ
ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 11: ఏర్పేడు మండలలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రగతి, క్రై సంస్థ , ఏర్పాటుచేసిన స్టెమ్ సెంటర్ సందర్శన నిరవహించారు. విద్యార్థులతో ప్రగతి సంస్థ డైరెక్టర్ కె వి రమణ ముఖాముఖి మాట్లాడుతూ.. స్టేమ్ సెంటర్ యొక్క ఉపయోగాలను అడిగి తెలుసుకుంటూ, స్టెమ్ సెంటర్ ఎలా ఉపయోగపడుతుందని అడుగుతూ పరీక్షల సమయం కనుక బాగా చదువుకొని, పరీక్షలు బాగా రాయలని, ప్రశాంతంగా అరగంట ముందు పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలని పిల్లలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్షల పరికరాలను ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బందితో కలిసి, విద్యార్థులకు అందించడంతో ప్రగతి సంస్థ ఏర్పేడు మండల కోఆర్డినేటర్ శిరీష మాట్లాడుతూ….ప్రగతి సంస్థ ఏర్పేడు జడ్పీహెచ్ఎస్ కి స్టెమ్ సెంటర్ ఇవ్వడం పేద విద్యార్థులందరికీ కూడా,ఇది మరింత ఉపయోగపడి విద్యార్థుల యొక్క మెరుగైన జ్ఞాన సంపదకు ఎంతో ఉపయోగపడుతుందని తద్వారా ఇంటర్ విద్యార్థులు సాంకేతికపరమైనటువంటి గ్రూపులలో ఉత్తీర్ణత సాధిస్తున్నారని ప్రగతి సంస్థ డైరెక్టర్ రమణకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముని లక్ష్మీ మాట్లాడుతూ.. సైన్స్ విద్యార్థుల శాతం పెరగడానికి కారణం ప్రధానంగా స్టెమ్ సెంటర్ అని పాఠశాలలో విద్యార్థులకు బోధించడానికి డైరెక్ట్ గా స్టెమ్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులకు బోధిస్తున్నామని ఇంతటి సహకారం అందించినటువంటి ప్రగతి స్టెమ్ సంస్థకు సన్ టీవీ వారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ప్రగతి సిబ్బంది, పిల్లలు పాల్గొనడం జరిగింది.

