Monday, 9 March 2026
  • Home  
  • కార్యకర్త కుమారునికి నివాళులర్పించిన తెదేపా నాయకులు
- తిరుపతి

కార్యకర్త కుమారునికి నివాళులర్పించిన తెదేపా నాయకులు

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 08: ఏర్పేడు మండలం మేర్లపాక బిసి కాలనీలో టీడీపీ కార్యకర్త దొడ్డవరం తిరుపాల్ వార్డ్ మెంబెర్ కుమారుడు దొడ్డవరం ముని ఆకస్మికంగా మరణించడంతో సమాచారం తెలుసుకున్న ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ ముని భౌదీక దేహానికి పూలమాల వేసి శ్రద్ధంజలి ఘటించి తిరుపాల్ కుటుంబ సబ్యులను పరామర్శించి తన ప్రఘాడ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రమణ, రాచేటి సుబ్రహ్మణ్యం, నరసింహులు నాయుడు, గుణాయాదవ్, సుధీర్, గోపాలరెడ్డి, గోపి రెడ్డి, వై. మనోహర్ నాయుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 08: ఏర్పేడు మండలం మేర్లపాక బిసి కాలనీలో టీడీపీ కార్యకర్త దొడ్డవరం తిరుపాల్ వార్డ్ మెంబెర్ కుమారుడు దొడ్డవరం ముని ఆకస్మికంగా మరణించడంతో సమాచారం తెలుసుకున్న ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ ముని భౌదీక దేహానికి పూలమాల వేసి శ్రద్ధంజలి ఘటించి తిరుపాల్ కుటుంబ సబ్యులను పరామర్శించి తన ప్రఘాడ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రమణ, రాచేటి సుబ్రహ్మణ్యం, నరసింహులు నాయుడు, గుణాయాదవ్, సుధీర్, గోపాలరెడ్డి, గోపి రెడ్డి, వై. మనోహర్ నాయుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.