శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తిలోని కోర్టు సముదాయంనందుఉన్న 12వ అదనపు అడిషనల్ జిల్లా కోర్టుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఏపీ ప్రభుత్వంచే ఎన్నికైన న్యాయవాది దారపనేని జైసారధి నీ పలువురు న్యాయవాదులు.. ఆయన అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. 12 అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ దారపనేని జైసారధి మాట్లాడుతూ..తను గత 30 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో న్యాయవాదిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, న్యాయస్థానంలోని పలు పదవులతో అనేక మందికి సేవలు అందించానని, తన సేవలను గుర్తించి నేడు ఏపీ ప్రభుత్వం తనని శ్రీకాళహస్తిలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే విధంగా తాను కృషి కృషి చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తాను న్యాయపక్షాన నిలబడతానన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు గరికిపాటి రమేష్. తదితరులు పాల్గొన్నారు.

12వ అదనపు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ ఎన్నికైన అడ్వొకేట్ జైసారధి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తిలోని కోర్టు సముదాయంనందుఉన్న 12వ అదనపు అడిషనల్ జిల్లా కోర్టుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఏపీ ప్రభుత్వంచే ఎన్నికైన న్యాయవాది దారపనేని జైసారధి నీ పలువురు న్యాయవాదులు.. ఆయన అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. 12 అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ దారపనేని జైసారధి మాట్లాడుతూ..తను గత 30 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో న్యాయవాదిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, న్యాయస్థానంలోని పలు పదవులతో అనేక మందికి సేవలు అందించానని, తన సేవలను గుర్తించి నేడు ఏపీ ప్రభుత్వం తనని శ్రీకాళహస్తిలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే విధంగా తాను కృషి కృషి చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తాను న్యాయపక్షాన నిలబడతానన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు గరికిపాటి రమేష్. తదితరులు పాల్గొన్నారు.

