శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక BP అగ్రహారంలో శ్రీ సీతారామ మందిరం వద్ద త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ వారు శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిభిరం 122 మంది నేత్ర సమస్యలు ఉన్నవారు పాల్గొని పరీక్షలు చేసుకున్నారు. వీరిలో 36మంది కంటి శుక్లాలు ఉన్నాయని వైధ్యులు గుర్తించడం జరిగినది వీరందరికీ శ్రీ భక్తకన్నప్ప కంటి ఆసుపత్రిలో ఉచితముగా కంటి ఆపరేషన్లు చేయబడునని త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ నిరావహుకులు తెలిపారు. నేత్ర వైద్య శిభిరానికి వచ్చిన వారందరికీ వైధ్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి సిబ్బంది జయచంద్రప్ప,N దామోదర్, M ప్రియా,N స్వాతి,Y.యామిని, M.రవి, స్థానిక ప్రముఖులు రత్నం రెడ్డి, స్వామి రెడ్డి భరత్ కుమార్ రెడ్డి, కుమార్, రవికుమార్, శ్రీరామ ఆలయ కమిటీ సభ్యులు ముందుండి ఉచిత నేత్ర వైద్య శిభిరాన్ని విజయవంతం చేశారు.

త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ ఆద్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిభిరం
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక BP అగ్రహారంలో శ్రీ సీతారామ మందిరం వద్ద త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ వారు శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిభిరం 122 మంది నేత్ర సమస్యలు ఉన్నవారు పాల్గొని పరీక్షలు చేసుకున్నారు. వీరిలో 36మంది కంటి శుక్లాలు ఉన్నాయని వైధ్యులు గుర్తించడం జరిగినది వీరందరికీ శ్రీ భక్తకన్నప్ప కంటి ఆసుపత్రిలో ఉచితముగా కంటి ఆపరేషన్లు చేయబడునని త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ నిరావహుకులు తెలిపారు. నేత్ర వైద్య శిభిరానికి వచ్చిన వారందరికీ వైధ్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి సిబ్బంది జయచంద్రప్ప,N దామోదర్, M ప్రియా,N స్వాతి,Y.యామిని, M.రవి, స్థానిక ప్రముఖులు రత్నం రెడ్డి, స్వామి రెడ్డి భరత్ కుమార్ రెడ్డి, కుమార్, రవికుమార్, శ్రీరామ ఆలయ కమిటీ సభ్యులు ముందుండి ఉచిత నేత్ర వైద్య శిభిరాన్ని విజయవంతం చేశారు.

