ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మై దానంలో సంక్రాంతి పండుగ సందర్బంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం మాజీ ఎమ్మెల్యే చేంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రందాలయ సంస్థ చైర్ పర్సన్ మేకపాటి శాంతి కుమారి ప్రారంభించారు వారు మాట్లాడుతూ యువతను ప్రోత్సహిoచ్చే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు



