Wednesday, 25 March 2026
  • Home  
  • రైతులకు భూ చట్ట భద్రత కల్పించడమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే తెలిపారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతులకు భూ చట్ట భద్రత కల్పించడమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే తెలిపారు

రైతులకు భూ చట్ట భద్రత కల్పించడమే తన లక్ష్యం అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు ఆర్ల పడియ గ్రామoలో నిర్వహించిన పట్టాదారు పాస్ బుక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గోని వివరించారు గత ప్రభుత్వం జారీ చేసిన పట్టా దారు పాస్ బుక్ పుస్తకాలు చెల్లని నోట్లతో సమానము అని తమ ప్రభుత్వం జారీ చేస్తున్న పట్టాదారు పాస్ బుక్ పుస్తకాలు రిజర్వు బ్యాంకు జారీ చేసే కరెన్స్ నోట్ల వలె చట్ట భద్ద విలువ, భద్రత కలిగినవి అని అన్నారు

రైతులకు భూ చట్ట భద్రత కల్పించడమే తన లక్ష్యం అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు ఆర్ల పడియ గ్రామoలో నిర్వహించిన పట్టాదారు పాస్ బుక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గోని వివరించారు గత ప్రభుత్వం జారీ చేసిన పట్టా దారు పాస్ బుక్ పుస్తకాలు చెల్లని నోట్లతో సమానము అని తమ ప్రభుత్వం జారీ చేస్తున్న పట్టాదారు పాస్ బుక్ పుస్తకాలు రిజర్వు బ్యాంకు జారీ చేసే కరెన్స్ నోట్ల వలె చట్ట భద్ద విలువ, భద్రత కలిగినవి అని అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.