Monday, 8 December 2025
  • Home  
  • ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నిర్మూలనకై అవగాహన భారీ ర్యాలీ
- కాకినాడ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నిర్మూలనకై అవగాహన భారీ ర్యాలీ

పున్నమి న్యూస్ పెద్దాపురం, 01 డిసెంబర్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ సూపర్నెంట్ డి ఉమామహేశ్వరి గారి ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయ కు చెందిన విద్యార్థి విద్యార్థుల మరియు NCC క్యాడెక్స్ సామాజిక సేవ దృక్పథంతో స్కూల్లో ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి కొత్తపేట గుర్రాల సెంటర్ వరకు 150 మంది విద్యార్థిని విద్యార్థులు, హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది, ఇతర నర్సింగ్ సిబ్బంది, ఆశా వర్కర్స్ తో భారీ ర్యాలీ జరిగింది గుర్రాల సెంటర్ వద్ద హాస్పటల్ సిబ్బంది నవోదయ విద్యార్థి విద్యార్థులతో మానవహారం నిర్వహించి ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించడం గూర్చి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజకుమార్, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ గోపి, డాక్టర్ అనుష రాయ్, హెడ్ నర్స్ రమాదేవి, జవహర్ నవోదయ విద్యార్థుల అసోసియేట్, ఎన్సిసి ఆఫీసర్ లెఫ్ట్నెంట్ ఎస్ సూర్యనారాయణ, నవోదయ ప్రిన్సిపాల్ శ్రీమతి డి సీతాలక్ష్మి, టీచర్స్ వి ప్రేమలత, లైబ్రేరియన్ శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీమతి మధుబాల, కృష్ణవేణి, బి నగేష్, ఐసిటిసి, కౌన్సిలర్ బి శ్రీనివాసరావు, ఎల్ టి O శ్రీనుబాబు, స్టాఫ్ నర్స్ పి సుగంది, ఎస్ ఎస్ ఎన్ స్టాఫ్ బి రోజా, పి వసంత, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ న్ అప్పలకొండ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ వంగలపూడి సతీష్ పాల్గొన్నారు

పున్నమి న్యూస్ పెద్దాపురం, 01 డిసెంబర్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ సూపర్నెంట్ డి ఉమామహేశ్వరి గారి ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయ కు చెందిన విద్యార్థి విద్యార్థుల మరియు NCC క్యాడెక్స్ సామాజిక సేవ దృక్పథంతో స్కూల్లో ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి కొత్తపేట గుర్రాల సెంటర్ వరకు 150 మంది విద్యార్థిని విద్యార్థులు, హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది, ఇతర నర్సింగ్ సిబ్బంది, ఆశా వర్కర్స్ తో భారీ ర్యాలీ జరిగింది గుర్రాల సెంటర్ వద్ద హాస్పటల్ సిబ్బంది నవోదయ విద్యార్థి విద్యార్థులతో మానవహారం నిర్వహించి ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించడం గూర్చి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజకుమార్, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ గోపి, డాక్టర్ అనుష రాయ్, హెడ్ నర్స్ రమాదేవి, జవహర్ నవోదయ విద్యార్థుల అసోసియేట్, ఎన్సిసి ఆఫీసర్ లెఫ్ట్నెంట్ ఎస్ సూర్యనారాయణ, నవోదయ ప్రిన్సిపాల్ శ్రీమతి డి సీతాలక్ష్మి, టీచర్స్ వి ప్రేమలత, లైబ్రేరియన్ శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీమతి మధుబాల, కృష్ణవేణి, బి నగేష్, ఐసిటిసి, కౌన్సిలర్ బి శ్రీనివాసరావు, ఎల్ టి O శ్రీనుబాబు, స్టాఫ్ నర్స్ పి సుగంది, ఎస్ ఎస్ ఎన్ స్టాఫ్ బి రోజా, పి వసంత, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ న్ అప్పలకొండ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ వంగలపూడి సతీష్ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.