శ్రీకాళహస్తి నవంబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని కమ్మకొత్తూరు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు గుడ్లూరు నరేంద్ర నాయుడు ఆకస్మిక మృతి చెందారు. గురువారం నాడు ఆయన పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పూలమాల వేసిన నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతల తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి, పుల్లయ్య, ప్రకాష్ చౌదరి, చోడవరం శివ, రామారావు,సుబ్బారావు,రామ్మూర్తి, ముద్దుమూడి రవి, రాజీవ్ గాంధీ, బాబి, సుధాకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

వైకాపా నాయకుని మృతికి సంతాపం తెలిపిన బియ్యపు ఆకర్ష్ రెడ్డి
శ్రీకాళహస్తి నవంబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని కమ్మకొత్తూరు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు గుడ్లూరు నరేంద్ర నాయుడు ఆకస్మిక మృతి చెందారు. గురువారం నాడు ఆయన పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పూలమాల వేసిన నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతల తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి, పుల్లయ్య, ప్రకాష్ చౌదరి, చోడవరం శివ, రామారావు,సుబ్బారావు,రామ్మూర్తి, ముద్దుమూడి రవి, రాజీవ్ గాంధీ, బాబి, సుధాకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

