శ్రీకాళహస్తి నవంబర్ 19, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం ఏర్పేడు నందు రైతుల సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని అన్నదాత సుఖీభవ పి. యం. కిసాన్ 2వ విడత ద్వారా 22 వేల 552 కుటుంభాలకు 18 కోట్ల 64 లక్షల రూపాయల చెక్కు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలలో ఒక్కోక్కటి అమలు చేస్తుందని అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు 20 వేలు అందిస్తామని చెప్పిన విధంగా మొదటి విడత లో భాగంగా 7000 వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేసాం. ఈ రోజు రెండో విడత లో భాగంగా రాష్ట్ర ప్రభుతం 5000 వేలు, కేంద్ర ప్రభుత్వం 2000 వేలు రూపాయలు జమ చేస్తుందని చెప్పున మాట ప్రకారం ఒక్కో పథకం అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం లాగ మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అధికారులు, నాయకులు కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కు లను పంపిణి చేసిన ఎమ్మెల్యే బొజ్జల
శ్రీకాళహస్తి నవంబర్ 19, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం ఏర్పేడు నందు రైతుల సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని అన్నదాత సుఖీభవ పి. యం. కిసాన్ 2వ విడత ద్వారా 22 వేల 552 కుటుంభాలకు 18 కోట్ల 64 లక్షల రూపాయల చెక్కు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలలో ఒక్కోక్కటి అమలు చేస్తుందని అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు 20 వేలు అందిస్తామని చెప్పిన విధంగా మొదటి విడత లో భాగంగా 7000 వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేసాం. ఈ రోజు రెండో విడత లో భాగంగా రాష్ట్ర ప్రభుతం 5000 వేలు, కేంద్ర ప్రభుత్వం 2000 వేలు రూపాయలు జమ చేస్తుందని చెప్పున మాట ప్రకారం ఒక్కో పథకం అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం లాగ మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అధికారులు, నాయకులు కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

