సమస్యలు పరిష్కరిస్తు.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: పెడన MLLA కాగితకృష్ణప్రసాద్ గారు
పెడన నియోజకవర్గం గూడూరు, పెడన లో పర్యటించి ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారానే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని,రైతులెవరు ఆందోళన చెందనవసరం లేదని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే 36% అదనంగా కొనుగోలు చేశామని ధాన్యం సేకరించిpన 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని, కౌలు రైతుల నుండి కూడా ధాన్యం సేకరిస్తున్నామని రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన గన్ని బ్యాగ్స్ సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు.


