Saturday, 16 May 2026
  • Home  
  • ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి
- ఆంధ్రప్రదేశ్

ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి

సమస్యలు పరిష్కరిస్తు.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: పెడన MLLA కాగితకృష్ణప్రసాద్ గారు పెడన నియోజకవర్గం గూడూరు, పెడన లో పర్యటించి ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారానే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని,రైతులెవరు ఆందోళన చెందనవసరం లేదని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే 36% అదనంగా కొనుగోలు చేశామని ధాన్యం సేకరించిpన 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని, కౌలు రైతుల నుండి కూడా ధాన్యం సేకరిస్తున్నామని రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన గన్ని బ్యాగ్స్ సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు.

సమస్యలు పరిష్కరిస్తు.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: పెడన MLLA కాగితకృష్ణప్రసాద్ గారు

పెడన నియోజకవర్గం గూడూరు, పెడన లో పర్యటించి ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారానే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని,రైతులెవరు ఆందోళన చెందనవసరం లేదని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే 36% అదనంగా కొనుగోలు చేశామని ధాన్యం సేకరించిpన 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని, కౌలు రైతుల నుండి కూడా ధాన్యం సేకరిస్తున్నామని రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన గన్ని బ్యాగ్స్ సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.