శ్రీకాళహస్తి నవంబర్ 14, పున్నమి న్యూస్ : శ్రీ శుక్రబ్రహ్మశ్రమఆశ్రమ ధార్మిక భగవత ప్రవచనములలో భాగంగా ఈ నెల 8వ నుంచి 14వ వరకు శ్రీకాళహస్తి పట్టణంలోని బహుదూర్ పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ‘జడభరతోపాఖ్యానము’ అనే అంశంపై ఉపన్యాసకులు శతావధాని ఆముదాల మురళి ఉపన్యాసము అందించారు. ఆఖరి రోజు ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా శ్రీ సుఖ బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి, సర్వాత్మనంద స్వామి, విచ్చేసి ఉపన్యాసకులకు చిరు సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్బంగా ఉపన్యాసకులు ఆమదాల మురళి మాట్లాడుతూ…. జడభరతుడు కథ భగవద్గీతలో చాల కీలకమైన ఘట్టము జడభరతోపాఖ్యానము అద్భుతమైన ప్రవచనమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రంలో కన్యకా పరమేశ్వర దేవస్థాన అధ్యక్షులు పురుషోత్తం, కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

జడభరతోపాఖ్యానము ఉపన్యాసకునికి చిరు సన్మానం
శ్రీకాళహస్తి నవంబర్ 14, పున్నమి న్యూస్ : శ్రీ శుక్రబ్రహ్మశ్రమఆశ్రమ ధార్మిక భగవత ప్రవచనములలో భాగంగా ఈ నెల 8వ నుంచి 14వ వరకు శ్రీకాళహస్తి పట్టణంలోని బహుదూర్ పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ‘జడభరతోపాఖ్యానము’ అనే అంశంపై ఉపన్యాసకులు శతావధాని ఆముదాల మురళి ఉపన్యాసము అందించారు. ఆఖరి రోజు ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా శ్రీ సుఖ బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి, సర్వాత్మనంద స్వామి, విచ్చేసి ఉపన్యాసకులకు చిరు సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్బంగా ఉపన్యాసకులు ఆమదాల మురళి మాట్లాడుతూ…. జడభరతుడు కథ భగవద్గీతలో చాల కీలకమైన ఘట్టము జడభరతోపాఖ్యానము అద్భుతమైన ప్రవచనమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రంలో కన్యకా పరమేశ్వర దేవస్థాన అధ్యక్షులు పురుషోత్తం, కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

