పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 08 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్ నింగని జంగయ్య, ఎల్లారెడ్డి డివిజన్లో అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు మనవి చేయడమైనది ఈ కార్యక్రమంలో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీ శెట్టి మనోహర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గం క్రిస్టియన్ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ సిహెచ్ అరుణ్ జ్యోతి మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తొట్ల భాను ప్రసాద్, బాబాయ్ తదితరులు పాల్గొన్నారు

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి డివిజన్ ప్రచారంలో పాల్గొన్న బాల్ నింగని జంగయ్య *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 08 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్ నింగని జంగయ్య, ఎల్లారెడ్డి డివిజన్లో అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు మనవి చేయడమైనది ఈ కార్యక్రమంలో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీ శెట్టి మనోహర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గం క్రిస్టియన్ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ సిహెచ్ అరుణ్ జ్యోతి మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తొట్ల భాను ప్రసాద్, బాబాయ్ తదితరులు పాల్గొన్నారు

