రాజోలు మండలం శివకోడు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన 290 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.12 లక్షల నగదు ప్రోత్సాహాలు అందించారు. రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ, ఉద్యోగ అవార్డులు అందుకున్న వారిని ఘనంగా సత్కరించారు. రాజోలు తాలూకా తెలగా ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగ భైరవ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు

290 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు ప్రోత్సాహాలు
రాజోలు మండలం శివకోడు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన 290 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.12 లక్షల నగదు ప్రోత్సాహాలు అందించారు. రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ, ఉద్యోగ అవార్డులు అందుకున్న వారిని ఘనంగా సత్కరించారు. రాజోలు తాలూకా తెలగా ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగ భైరవ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు

