ఖమ్మం పున్నమి ప్రతినిధి
42% బీసీ రిజర్వేషన్ అమలు కోరుతూ బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణయ్య మరియు బీసీ సంఘాలు ఈ నెల 18 తెలంగాణ బంద్ పిలుపు నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు బంద్ కి పూర్తి మద్దత్తు తెలియజేసారు. ఈ బంద్ కార్యక్రమం లో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పాల్గొనలని పిలుపునిచ్చారు.


