Saturday, 28 March 2026
  • Home  
  • ఉదయగిరి లో ధర్నా నిర్వహించారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి లో ధర్నా నిర్వహించారు

అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనీ AITUC,CPI ఆధ్యర్యంలో ఆటో డ్రైవర్లు , హమాలీలు ఉదయగిరి హై స్కూలు నుంచి MRO కార్యాలయ వరకు ధర్నా నిర్వహించారు CPI , రాష్ట్ర కార్యదర్శి దామ అంకయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోవాలన్నారు ఆనంతరం MRO మోహన్ రావు కు వినతి పత్రం అందజేశారు.

అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనీ AITUC,CPI ఆధ్యర్యంలో ఆటో డ్రైవర్లు , హమాలీలు ఉదయగిరి హై స్కూలు నుంచి MRO కార్యాలయ వరకు ధర్నా నిర్వహించారు CPI , రాష్ట్ర కార్యదర్శి దామ అంకయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోవాలన్నారు ఆనంతరం MRO మోహన్ రావు కు వినతి పత్రం అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.