Monday, 23 March 2026
  • Home  
  • జగన్ అబద్దాల స్టోరీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
- ఆంధ్రప్రదేశ్

జగన్ అబద్దాల స్టోరీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జగన్ అబద్దాలు, అవినీతి పాలనకు చిహ్నంగా మారాయని పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. జగన్ హయాంలో విషపూరిత మద్యం వల్ల వేలాది మంది మరణించారని, రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్టు సిట్ నిర్ధారించిందని తెలిపారు. మెడికల్ కళాశాలలపై జగన్ డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మెడికల్ కాలేజీకి భూమి కూడా ఇవ్వలేని ప్రభుత్వం వైద్య విద్యపై మాట్లాడే హక్కు లేదన్నారు. జగన్ ప్రజలను మభ్యపెట్టే అబద్దాలు ఇక నమ్మే స్థితిలో లేరని పల్లా స్పష్టం చేశారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

జగన్ అబద్దాలు, అవినీతి పాలనకు చిహ్నంగా మారాయని పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు.

జగన్ హయాంలో విషపూరిత మద్యం వల్ల వేలాది మంది మరణించారని, రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్టు సిట్ నిర్ధారించిందని తెలిపారు.

మెడికల్ కళాశాలలపై జగన్ డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మెడికల్ కాలేజీకి భూమి కూడా ఇవ్వలేని ప్రభుత్వం వైద్య విద్యపై మాట్లాడే హక్కు లేదన్నారు.

జగన్ ప్రజలను మభ్యపెట్టే అబద్దాలు ఇక నమ్మే స్థితిలో లేరని పల్లా స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.