గొపాలపురం నియోజకవర్గం
పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
ఈరోజు చాగల్లు-కొవ్వూరు మండలం మానవత ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి తదనంతరం ఒకరైతుకూలీ పురుగుమందు పిచికారీ నలుగురు రైతుల పొలాల్లో నాలుగు రోజులు వరుసగా చేయడంతో రియాక్షిన్ ఇచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఈరోజు ఆకుటుబాన్ని పరామర్శించి మానవత కుటుంబ సభ్యుల చేతులమీదుగా రు.10,000/- ల చెక్కును మరియు కాకినాడ నగరానికి చెందిన మానవతావాది రాజు గారు మానవతా దృక్పథంతో రు.1000/- లు ఇవ్వడం జరిగింది, తదనంతరం ఆశ్రయ ఫౌండేషన్ లో సుమారు 20 మంది బెడ్ పేషెంట్లకు పండ్లు ప్రధానం చేయడం జరిగిందని వినమ్రంగా తెలిపిన మానవత సబ్యులు


