Tuesday, 24 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తి లో న్యాయ విజ్ఞాన సదస్సు
- తిరుపతి

శ్రీకాళహస్తి లో న్యాయ విజ్ఞాన సదస్సు

శ్రీకాళహస్తి పట్టణం 32 వ వార్డులోని సచివాలయం నందు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా అధికార సంఘం ఆధ్వర్యంలో జాగృతి అనే అంశంపై ప్రజలకు మరియు సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ అలాగే టోల్ ప్రీ నెం.15100 న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా ఉచిత న్యాయం గురించి మరియు బాల్యవివాహాల నిర్మూలన చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగిందని,అదేవిధంగా ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.ప్రజలకు భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చిన ఎవ్వరు ఏ ఇబ్బందులు పడకుండా న్యాయస్థానం ద్వారా ఉచిత న్యాయం పొందే విధంగా అవగాహన కల్పించడం జరిగిందని వారు తెలియజేసారు.

శ్రీకాళహస్తి పట్టణం 32 వ వార్డులోని సచివాలయం నందు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా అధికార సంఘం ఆధ్వర్యంలో జాగృతి అనే అంశంపై ప్రజలకు మరియు సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ అలాగే టోల్ ప్రీ నెం.15100 న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా ఉచిత న్యాయం గురించి మరియు బాల్యవివాహాల నిర్మూలన చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగిందని,అదేవిధంగా ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.ప్రజలకు భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చిన ఎవ్వరు ఏ ఇబ్బందులు పడకుండా న్యాయస్థానం ద్వారా ఉచిత న్యాయం పొందే విధంగా అవగాహన కల్పించడం జరిగిందని వారు తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.