సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @
తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ను ప్రారంభించారు.
ఈ మేరకు Reklaim Ace యంత్రం పనితీరును అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పరిశీలించారు.
భక్తులు టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు ఇందులో వేయొచ్చు. ఇందుకోసంం UPI ద్వారా లాగిన్ అయ్యి QR కోడ్ స్కాన్ చేయాలి. ప్లాస్టిక్ ఇచ్చినవారికి రూ.5 లభిస్తాయి.


