Thursday, 12 February 2026
  • Home  
  • దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి:బొజ్జల బృందమ్మ
- తిరుపతి

దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి:బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న దేవాలయమును శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సందర్శించారు.అంతరరం ఆమె అధికారులతో మాట్లాడి త్వరగా పనులు పూర్తి చేసి ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని సూచించిన బొజ్జల బృందమ్మ మరియు బొజ్జల రిషిత రెడ్డి .

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న దేవాలయమును శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సందర్శించారు.అంతరరం ఆమె అధికారులతో మాట్లాడి త్వరగా పనులు పూర్తి చేసి ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని సూచించిన బొజ్జల బృందమ్మ మరియు బొజ్జల రిషిత రెడ్డి .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.