విశాఖపట్నంలో 14 న జరగనున్న సారథ్యం’ బహిరంగ సభ కోసం రాష్ట్రానికి విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షులు,కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, ఎరువులు,రసాయనాల శాఖల మంత్రివర్యులు జగత్ ప్రకాష్ నడ్డా కి విశాఖపట్నంలోని నోవోటల్ హోటల్ నందు రాష్ట్ర మంత్రివర్యులు సత్య కుమార్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ్,తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వాగతం పలకడం జరిగినది.

జగత్ ప్రకాష్ నడ్డా కి స్వాగతం పలికిన కోలా ఆనంద్
విశాఖపట్నంలో 14 న జరగనున్న సారథ్యం’ బహిరంగ సభ కోసం రాష్ట్రానికి విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షులు,కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, ఎరువులు,రసాయనాల శాఖల మంత్రివర్యులు జగత్ ప్రకాష్ నడ్డా కి విశాఖపట్నంలోని నోవోటల్ హోటల్ నందు రాష్ట్ర మంత్రివర్యులు సత్య కుమార్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ్,తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వాగతం పలకడం జరిగినది.

