శ్రీకాళహస్తి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల దుకాణాల్లో ఎరువులు పక్క దారి పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎరువులు అధిక ధరలకు విక్రయించ రాదన్నారు.అనంతరం దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ ఏ డి ఏ (పి పి), డి ఎ వో ఆఫీస్ తిరుపతి ధనంజయ రెడ్డి,ఏడిఏ రమేష్ రెడ్డి,రెండో పట్టణ సీఐ నాగార్జున రెడ్డి,ఏవో మమతారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనికీలు..
శ్రీకాళహస్తి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల దుకాణాల్లో ఎరువులు పక్క దారి పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎరువులు అధిక ధరలకు విక్రయించ రాదన్నారు.అనంతరం దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ ఏ డి ఏ (పి పి), డి ఎ వో ఆఫీస్ తిరుపతి ధనంజయ రెడ్డి,ఏడిఏ రమేష్ రెడ్డి,రెండో పట్టణ సీఐ నాగార్జున రెడ్డి,ఏవో మమతారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

