జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మద్యం అక్రమ విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. వీరపునాయనపల్లి మండలంలోని గోనామాకులపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి వద్ద నుండి 17 క్వార్టర్ ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.ఐ మంజునాధ్ తెలిపారు. మండలంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠినచర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా విక్రయిస్తున్న 17 క్వార్టర్ ల మద్యం స్వాధీనం
జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మద్యం అక్రమ విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. వీరపునాయనపల్లి మండలంలోని గోనామాకులపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి వద్ద నుండి 17 క్వార్టర్ ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.ఐ మంజునాధ్ తెలిపారు. మండలంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠినచర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

