హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు రహదారులు మూసివేయడంతో రవాణా నిలిచిపోయింది. సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- News
భారీ వర్షాలతో హిమాచల్లో ఐదుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు రహదారులు మూసివేయడంతో రవాణా నిలిచిపోయింది. సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

