కేంద్ర ప్రభుత్వం కేవలం 10 రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపింది. ఈ పెంపుతో లీటర్ పెట్రోల్ రూ.117కు, డీజిల్ రూ.105కు చేరింది. దీనివల్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలపై ఏడాదికి సుమారు రూ.384 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి ఈ ధరలను పెంచడంపై వాహనదారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

పెట్రోల్, డీజిల్ ధరల భారీ పెంపు
కేంద్ర ప్రభుత్వం కేవలం 10 రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపింది. ఈ పెంపుతో లీటర్ పెట్రోల్ రూ.117కు, డీజిల్ రూ.105కు చేరింది. దీనివల్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలపై ఏడాదికి సుమారు రూ.384 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి ఈ ధరలను పెంచడంపై వాహనదారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

