Monday, 3 August 2026
  • Home  
  • నేడు మండల సర్వసభ్య సమావేశం
- నిర్మల్

నేడు మండల సర్వసభ్య సమావేశం

ముధోల్, ఆగస్టు 3(పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముధోల్ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ముధోల్ ఎంపీడీవో లవ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లడుమా, మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే రామారావు పటేల్, మండల ప్రత్యేక అధికారి లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుండని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మండలంలో జరిగిన అభివృద్ధి పనులు, వివిధ శాఖల ప్రణాళికలపై చర్చించనున్నట్లు తెలిపారు.మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు సకాలంలో సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.

ముధోల్, ఆగస్టు 3(పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముధోల్ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ముధోల్ ఎంపీడీవో లవ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లడుమా, మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే రామారావు పటేల్, మండల ప్రత్యేక అధికారి లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుండని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మండలంలో జరిగిన అభివృద్ధి పనులు, వివిధ శాఖల ప్రణాళికలపై చర్చించనున్నట్లు తెలిపారు.మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు సకాలంలో సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.