ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు మండలంలో రైతులు ధాన్యపు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని తహసిల్దార్ రమాదేవి సూచించారు. సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రారంభించిందన్నారు. మధ్యవర్తుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా దళారులు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: తహసిల్దార్ రమాదేవి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు మండలంలో రైతులు ధాన్యపు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని తహసిల్దార్ రమాదేవి సూచించారు. సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రారంభించిందన్నారు. మధ్యవర్తుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా దళారులు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నేరుగా కేంద్రాలకు వచ్చి ధాన్యం విక్రయించాలని కోరారు.

