పున్నమి అక్టోబర్ 27 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారత్ పెట్రోల్ బంక్ అనుకోని ప్రమాదకరంగా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ను మండల విద్యాధికారి సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో భారత్ పెట్రోల్ బంక్ కు ఆనుకుని ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య స్కూల్ కు పెట్రోల్ బంక్ వల్ల ప్రమాదం పొంచి ఉంది. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వందలాది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఏలాంటి చర్యలు లేకపోవడం వల్ల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన అసిస్టెంట్ మండల విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం స్థానిక ఎంఈవో హీర్యానాయక్ శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేశారు.

ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల ఎంఈఓ అధికారి హిర్య నాయక్
పున్నమి అక్టోబర్ 27 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారత్ పెట్రోల్ బంక్ అనుకోని ప్రమాదకరంగా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ను మండల విద్యాధికారి సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో భారత్ పెట్రోల్ బంక్ కు ఆనుకుని ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య స్కూల్ కు పెట్రోల్ బంక్ వల్ల ప్రమాదం పొంచి ఉంది. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వందలాది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఏలాంటి చర్యలు లేకపోవడం వల్ల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన అసిస్టెంట్ మండల విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం స్థానిక ఎంఈవో హీర్యానాయక్ శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేశారు.

