రాపూరు, మే 14, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా లాక్ డౌన్ సందర్భంగా రాపూరు మండలం సేవాసమితి ఆధ్వర్యంలో గత 45 రోజులుగా సుమారు 400 నుండి 1000 మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది. అందులో భాగంగా కుసుమహర యువ భక్త బృందం వారి సహకారం తో 45 రోజు (గురువారం ) 150 మంది పేద ప్రజలకు 15 రోజులకు సరిపడ 18 రకాల నిత్యావసర సరుకులు ,కూరగాయలు , పండ్లను, పంచడం జరిగింది. ఈ సందర్భంగా రాపూరు మండల సేవా సమీతి సబ్యులు మాదామల పిచ్చి రెడ్డి గారు కుసమహర యువ భక్త బృందాo వారికి ప్రత్యేక కృజ్ఞతభినందనలు తెలిపారు ఈ కారిక్రమం లో రాపూరు మండల సేవ సమితి సభ్యులు మదమాల పిచ్చిరెడ్డి, దామిశెట్టి సురేష్ (గోల్డ్) కొత్త హజరత్తయ్య, కంభాల వెంకటరత్నం, సయ్యద్ జలీల్ అహ్మద్ పిట్టబోయిన.వెంకటసుబ్బయ్య , పాలవల్లి హరినాధ్, దందోలు తిలక్ రెడ్డి,శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి,కేతా అమర్ నాద్ధ్ రెడ్డి, బులాగాకుల మునీంద్రా రెడ్డి,బులాగాకుల మనోహర్ రెడ్డి,దామిశెట్టి సురేష్ (మినుములు),ఏటూరి మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాపూరు మండల సమితి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల, కూరగాయలు, పండ్లు పంపిణీ
రాపూరు, మే 14, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా లాక్ డౌన్ సందర్భంగా రాపూరు మండలం సేవాసమితి ఆధ్వర్యంలో గత 45 రోజులుగా సుమారు 400 నుండి 1000 మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది. అందులో భాగంగా కుసుమహర యువ భక్త బృందం వారి సహకారం తో 45 రోజు (గురువారం ) 150 మంది పేద ప్రజలకు 15 రోజులకు సరిపడ 18 రకాల నిత్యావసర సరుకులు ,కూరగాయలు , పండ్లను, పంచడం జరిగింది. ఈ సందర్భంగా రాపూరు మండల సేవా సమీతి సబ్యులు మాదామల పిచ్చి రెడ్డి గారు కుసమహర యువ భక్త బృందాo వారికి ప్రత్యేక కృజ్ఞతభినందనలు తెలిపారు ఈ కారిక్రమం లో రాపూరు మండల సేవ సమితి సభ్యులు మదమాల పిచ్చిరెడ్డి, దామిశెట్టి సురేష్ (గోల్డ్) కొత్త హజరత్తయ్య, కంభాల వెంకటరత్నం, సయ్యద్ జలీల్ అహ్మద్ పిట్టబోయిన.వెంకటసుబ్బయ్య , పాలవల్లి హరినాధ్, దందోలు తిలక్ రెడ్డి,శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి,కేతా అమర్ నాద్ధ్ రెడ్డి, బులాగాకుల మునీంద్రా రెడ్డి,బులాగాకుల మనోహర్ రెడ్డి,దామిశెట్టి సురేష్ (మినుములు),ఏటూరి మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.