Saturday, 12 September 2026
  • Home  
  • రాచమడుగు సుందర్, చందులకు శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు
- నంద్యాల

రాచమడుగు సుందర్, చందులకు శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు

నంద్యాల: జనసేన పార్టీ నంద్యాల పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా నియమితులైన రాచమడుగు సుందర్, నియోజకవర్గ నాయకుడు రాచమడుగు చందులకు జనసైనికులు, వీరమహిళలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.సమన్వయంతో పనిచేస్తూ జనసైనికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని రాచమడుగు సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమహిళా నాయకురాలు సంగా జయంతి, నాయకులు రాచమడుగు రాంబాబు, ఠాగూర్ మరియు తోగిడిచెరువు జనసైనికులు పాల్గొన్నారు.

నంద్యాల: జనసేన పార్టీ నంద్యాల పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా నియమితులైన రాచమడుగు సుందర్, నియోజకవర్గ నాయకుడు రాచమడుగు చందులకు జనసైనికులు, వీరమహిళలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.సమన్వయంతో పనిచేస్తూ జనసైనికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని రాచమడుగు సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమహిళా నాయకురాలు సంగా జయంతి, నాయకులు రాచమడుగు రాంబాబు, ఠాగూర్ మరియు తోగిడిచెరువు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.