Friday, 18 September 2026
  • Home  
  • పదవీకాలం పూర్తి చేసుకున్న MPTC సభ్యులకు ఘన సన్మానం
- కడప

పదవీకాలం పూర్తి చేసుకున్న MPTC సభ్యులకు ఘన సన్మానం

ముద్దనూరు: ముద్దనూరు మండల పరిషత్‌ కార్యాలయంలో మండల MPTC సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని పదవీకాలం పూర్తి చేసుకున్న MPTC సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా MPTC సభ్యులు తమ పదవీకాలంలో మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సభ్యులను కార్యక్రమంలో అభినందించారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పదవీకాలం పూర్తి చేసుకున్న MPTC సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

ముద్దనూరు: ముద్దనూరు మండల పరిషత్‌ కార్యాలయంలో మండల MPTC సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని పదవీకాలం పూర్తి చేసుకున్న MPTC సభ్యులను సత్కరించారు.
ఈ సందర్భంగా MPTC సభ్యులు తమ పదవీకాలంలో మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సభ్యులను కార్యక్రమంలో అభినందించారు.
కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పదవీకాలం పూర్తి చేసుకున్న MPTC సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.