పర్యావరణ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మొక్కల నాటే కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు పచ్చదనం పెంపు అవసరమని పర్యావరణ నిపుణులు పేర్కొన్నారు.


