Thursday, 28 May 2026
  • Home  
  • దివంగత టీడీపీ నేతలను స్మరించుకుంటూ మహానాడులో రెండు నిమిషాల మౌనం
- తూర్పు గోదావరి

దివంగత టీడీపీ నేతలను స్మరించుకుంటూ మహానాడులో రెండు నిమిషాల మౌనం

ఆంధ్ర సుగర్స్ ఎండీ పెండ్యాల అచ్చిబాబు, స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కలిసి ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మహానాడు , కార్యకర్తలు రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆంధ్ర సుగర్స్ ఎండీ పెండ్యాల అచ్చిబాబు, స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కలిసి ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మహానాడు , కార్యకర్తలు రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.