పాల్వంచ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పాల్వంచ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా నాగరాజు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా నాగరాజు
పాల్వంచ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పాల్వంచ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా నాగరాజు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు

