ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ చేపట్టిన పాదయాత్ర పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ లో నాలుగో రోజు రసవత్తరంగా సాగింది. సభలో ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల నరసింహ మాట్లాడుతూ.. స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదలు, రైతుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు

ప్రజా సమస్యలపై పోరాటమే సీపీఐ ధ్యేయం: బాల నరసింహ
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ చేపట్టిన పాదయాత్ర పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ లో నాలుగో రోజు రసవత్తరంగా సాగింది. సభలో ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల నరసింహ మాట్లాడుతూ.. స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదలు, రైతుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు

