రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పలు రాష్ట్రాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి

- News
పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పలు రాష్ట్రాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి

