Sunday, 31 May 2026
  • Home  
  • ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం: ఆర్మీ చీఫ్
- Updates

ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం: ఆర్మీ చీఫ్

అవసరం ఏర్పడితే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ చేపట్టేందుకు భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మూడు దళాలు సమన్వయంతో సన్నద్ధమవుతున్నాయని చెప్పారు. భవిష్యత్తు యుద్ధాలు భూమి, గగనం, సముద్రంతో పాటు సైబర్, అంతరిక్ష రంగాలకు విస్తరిస్తాయని ఆయన పేర్కొన్నారు. సమాచార యుద్ధంలో ప్రజల విశ్వాసం, జాతీయ ఐక్యతే విజయానికి కీలకమని ఆర్మీ చీఫ్ అభిప్రాయపడ్డారు.

అవసరం ఏర్పడితే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ చేపట్టేందుకు భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మూడు దళాలు సమన్వయంతో సన్నద్ధమవుతున్నాయని చెప్పారు. భవిష్యత్తు యుద్ధాలు భూమి, గగనం, సముద్రంతో పాటు సైబర్, అంతరిక్ష రంగాలకు విస్తరిస్తాయని ఆయన పేర్కొన్నారు. సమాచార యుద్ధంలో ప్రజల విశ్వాసం, జాతీయ ఐక్యతే విజయానికి కీలకమని ఆర్మీ చీఫ్ అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.