ఒడిశాకు చెందిన అనిల్ మహాలిక్ తన కుమారుడి మరణం తర్వాత పేద విద్యార్థులకు సహాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తన భూములను విక్రయించి వచ్చిన నిధులతో ఎంబీబీఎస్ చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.2.9 కోట్ల నిధులు సమీకరించి అనేక మందికి తోడ్పాటునందించారు. ఈ ఏడాది 30 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున సహాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు.

పేద విద్యార్థుల చదువుల కోసం ఆస్తులు విక్రయిస్తున్న ఒడిశా వ్యక్తి
ఒడిశాకు చెందిన అనిల్ మహాలిక్ తన కుమారుడి మరణం తర్వాత పేద విద్యార్థులకు సహాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తన భూములను విక్రయించి వచ్చిన నిధులతో ఎంబీబీఎస్ చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.2.9 కోట్ల నిధులు సమీకరించి అనేక మందికి తోడ్పాటునందించారు. ఈ ఏడాది 30 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున సహాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు.

