నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న ప్రారంభమయ్యే రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ఆలస్యంగా వచ్చాయి. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు త్వరలో విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

మూడు రోజుల ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న ప్రారంభమయ్యే రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ఆలస్యంగా వచ్చాయి. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు త్వరలో విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

