Friday, 5 June 2026
  • Home  
  • మూడు రోజుల ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- Featured

మూడు రోజుల ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న ప్రారంభమయ్యే రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ఆలస్యంగా వచ్చాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు త్వరలో విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న ప్రారంభమయ్యే రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ఆలస్యంగా వచ్చాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు త్వరలో విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.