మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యాభివృద్ధికి ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యాభివృద్ధికి ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

