శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పట్టణంలోని 8వ వార్డులో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పేదలకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని పేదలకు, వృద్దులకు, వికలాంగులకు, ఆర్తులకు ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నీకుల క్షత్రియ డైరెక్టర్ మిన్నల రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు ఎం సుబ్బయ్య, రాష్ట్ర బీసీ విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఉమేష్ రావు, పట్టణ అధ్యక్షులు విజయకుమార్, బిఎల్ఎ కె సుజాత, కో యూనిట్ ఇంచార్జ్ సి సుజాత, పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

8వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పట్టణంలోని 8వ వార్డులో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పేదలకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని పేదలకు, వృద్దులకు, వికలాంగులకు, ఆర్తులకు ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నీకుల క్షత్రియ డైరెక్టర్ మిన్నల రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు ఎం సుబ్బయ్య, రాష్ట్ర బీసీ విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఉమేష్ రావు, పట్టణ అధ్యక్షులు విజయకుమార్, బిఎల్ఎ కె సుజాత, కో యూనిట్ ఇంచార్జ్ సి సుజాత, పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

