Wednesday, 25 February 2026
  • Home  
  • ఆర్తులకు ఆపన్నహస్తం సి.యం.సహాయనిధి- బొజ్జల రిషితా రెడ్డి
- తిరుపతి

ఆర్తులకు ఆపన్నహస్తం సి.యం.సహాయనిధి- బొజ్జల రిషితా రెడ్డి

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి బాధిత కుటుంబాలకు సి.యం.సహాయనిధి క్రింద సుమారు సుమారు 78,25,920 రూ సీయంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు బుధవారం నాడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి అందజేసి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.78,25,920 విలువచేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితా రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత ఆశయంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కొనియాడారు. పేదరికం లేని సమాజ స్థాపనే సంకల్పంగా ముందుకు సాగుతున్నారని ఇందులో భాగంగానే పలు వ్యాధులతో బాధపడే వారికి, ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలోనే పార్టీలకతీతంగా నాలుగు కోట్ల 15 లక్షల 420 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారన్నారు. బాధిత కుటుంబాలను అందుకుంటూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండటానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనా దక్షతకు నిదర్శనమని సీఎం సేవలను ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కంటా రమేష్, పేట బాలాజీ రెడ్డి, పోలూరు శ్రీనివాస్ రెడ్డి, ముని కృష్ణారెడ్డి, మునిరాజా యాదవ్, రేణుకమ్మ, కుమారి, ఆర్ముగం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి బాధిత కుటుంబాలకు సి.యం.సహాయనిధి క్రింద సుమారు సుమారు 78,25,920 రూ సీయంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు బుధవారం నాడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి అందజేసి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.78,25,920 విలువచేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితా రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత ఆశయంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కొనియాడారు. పేదరికం లేని సమాజ స్థాపనే సంకల్పంగా ముందుకు సాగుతున్నారని ఇందులో భాగంగానే పలు వ్యాధులతో బాధపడే వారికి, ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలోనే పార్టీలకతీతంగా నాలుగు కోట్ల 15 లక్షల 420 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారన్నారు. బాధిత కుటుంబాలను అందుకుంటూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండటానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనా దక్షతకు నిదర్శనమని సీఎం సేవలను ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కంటా రమేష్, పేట బాలాజీ రెడ్డి, పోలూరు శ్రీనివాస్ రెడ్డి, ముని కృష్ణారెడ్డి, మునిరాజా యాదవ్, రేణుకమ్మ, కుమారి, ఆర్ముగం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.