Monday, 30 March 2026
  • Home  
  • ‘మొంథా’తుఫాన్ బాధితుల కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న యం.ఎల్.ఏ ముప్పిడి…
- తూర్పు గోదావరి

‘మొంథా’తుఫాన్ బాధితుల కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న యం.ఎల్.ఏ ముప్పిడి…

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో ‘మొంథా’ తుఫాన్ బాదితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పర్యవేక్షించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు.ఈ సందర్భంలో అక్కడ ఒకావిడ కళ్ళుతిరిగి పడిపోగా ఆమెకి ప్రధమ చికిత్స చేయించారు. వారికి సమయానికి భోజన సధుపాయం వుండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో ‘మొంథా’ తుఫాన్ బాదితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పర్యవేక్షించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు.ఈ సందర్భంలో అక్కడ ఒకావిడ కళ్ళుతిరిగి పడిపోగా ఆమెకి ప్రధమ చికిత్స చేయించారు. వారికి సమయానికి భోజన సధుపాయం వుండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.