తొట్టంబేడు మండలం,కొనతనేరి గ్రామానికి చెందిన ఎక్స్ సర్పంచ్ గంగయ్య కుమారుడు వెంకటేష్ యాక్సిడెంట్లో మృతి చెందారు.విషయం తెలుసుకుని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని తెలిపడం జరిగింది.నివాళులర్పించిన వారిలో రమణయ్య నాయుడు,తిరుపాలు,శీను,మణి,ముకుందం, వెంకటసుబ్బయ్య,సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ కుమారుడి మృతికి సంతాపం తెలిపిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే
తొట్టంబేడు మండలం,కొనతనేరి గ్రామానికి చెందిన ఎక్స్ సర్పంచ్ గంగయ్య కుమారుడు వెంకటేష్ యాక్సిడెంట్లో మృతి చెందారు.విషయం తెలుసుకుని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని తెలిపడం జరిగింది.నివాళులర్పించిన వారిలో రమణయ్య నాయుడు,తిరుపాలు,శీను,మణి,ముకుందం, వెంకటసుబ్బయ్య,సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

